వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గా ఉర్సు సోమవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. మొదటి రోజు ఉత్సవాల్లో భాగంగా దర్గా ప్రధాన ముజేవార్ బోలేషావళి ఇంటివద్ద ముజేవార్లు పాషా, గౌష్పాషా, ఖాజాపాషా తదితరులు ‘సంథల్’ (గంధం) పూజలు చేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తుల మధ్య సలాం పాటలతో ఊరేగింపు ప్రారంభ
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గా ఉర్సు సోమవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. మొదటి రోజు ఉత్సవాల్లో భాగంగా దర్గా ప్రధాన ముజేవార్ బోలేషావళి ఇంటివద్ద ముజేవార్లు పాషా, గౌష్పాషా, ఖాజాపాషా తదితరులు ‘సంథల్’ (గంధం) పూజలు చేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తుల మధ్య సలాం పాటలతో ఊరేగింపు ప్రారంభ