MP: ఆపిల్స్పై మురికి కాలువ నీరు చల్లి అమ్ముతున్న వ్యక్తి.. రెడ్హ్యాండ్గా…
MP: ఆపిల్స్పై మురికి కాలువ నీరు చల్లి అమ్ముతున్న వ్యక్తి.. రెడ్హ్యాండ్గా…
MP: మధ్యప్రదేశ్ రాష్ట్రం బర్వానీ జిల్లాలోని రాజ్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన ఓ ఘటన ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఖర్గోన్ నివాసి అయిన 52 ఏళ్ల పండ్ల వ్యాపారి ఇక్బాల్ ఖాన్ ఆపిల్స్పై మురికి మురుగు నీటిని చల్లి అమ్ముతున్నాడని ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ద్వారా ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లను.. మురికి నీటితో కలుషితం చేసి హానికరంగా మార్చాడు.
MP: మధ్యప్రదేశ్ రాష్ట్రం బర్వానీ జిల్లాలోని రాజ్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన ఓ ఘటన ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఖర్గోన్ నివాసి అయిన 52 ఏళ్ల పండ్ల వ్యాపారి ఇక్బాల్ ఖాన్ ఆపిల్స్పై మురికి మురుగు నీటిని చల్లి అమ్ముతున్నాడని ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ద్వారా ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లను.. మురికి నీటితో కలుషితం చేసి హానికరంగా మార్చాడు.