ప్రధాని నరేంద్ర మోదీ, ఇటీవల ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సి.పి. రాధాకృష్ణన్ను వైస్ ప్రెసిడెంట్ ఎన్క్లేవ్లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
దేశ రాజకీయ పరిణామాలు, కీలక జాతీయ అంశాలపై ఇద్దరు నేతలు చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ, ఇటీవల ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సి.పి. రాధాకృష్ణన్ను వైస్ ప్రెసిడెంట్ ఎన్క్లేవ్లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
దేశ రాజకీయ పరిణామాలు, కీలక జాతీయ అంశాలపై ఇద్దరు నేతలు చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.