'అన్ని సేవ‌లూ మ‌న‌మిత్ర, ఆన్‌లైన్‌లోనే అందివ్వాలి.. అవేర్ వినియోగించుకోవాలి'

అన్ని సేవ‌లూ మ‌న‌మిత్ర, ఆన్‌లైన్‌లోనే అందివ్వాలని ఐటీ, ఆర్టీజీ శాఖ‌ల కార్యద‌ర్శి భాస్కర్ కాటంనేని అన్నారు. అవేర్‌ను అన్ని శాఖ‌లు స‌మ‌ర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు.

'అన్ని సేవ‌లూ మ‌న‌మిత్ర, ఆన్‌లైన్‌లోనే అందివ్వాలి.. అవేర్ వినియోగించుకోవాలి'
అన్ని సేవ‌లూ మ‌న‌మిత్ర, ఆన్‌లైన్‌లోనే అందివ్వాలని ఐటీ, ఆర్టీజీ శాఖ‌ల కార్యద‌ర్శి భాస్కర్ కాటంనేని అన్నారు. అవేర్‌ను అన్ని శాఖ‌లు స‌మ‌ర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు.