ఏపీలో కొత్తగా రైల్వే లైన్‌లు.. రూ1,723 కోట్లతో, చెన్నై గంటలో వెళ్లొచ్చు

Gudur Gummidipundi Railway Lines: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్రంతో కలిసి రాష్ట్రంలో రైల్వే వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ముఖ్యంగా గూడూరు-గుమ్మిడిపూండి మధ్య రూ.1,723 కోట్లతో మూడు, నాలుగు అదనపు రైల్వే లైన్ల నిర్మాణంపై దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టుతో సరుకు రవాణా వేగవంతమై, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని భావిస్తున్నారు. విజయవాడ-గూడూరు మధ్య మూడో లైన్ పనులు, నాలుగో లైన్ సర్వే పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీలో కొత్తగా రైల్వే లైన్‌లు.. రూ1,723 కోట్లతో, చెన్నై గంటలో వెళ్లొచ్చు
Gudur Gummidipundi Railway Lines: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్రంతో కలిసి రాష్ట్రంలో రైల్వే వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ముఖ్యంగా గూడూరు-గుమ్మిడిపూండి మధ్య రూ.1,723 కోట్లతో మూడు, నాలుగు అదనపు రైల్వే లైన్ల నిర్మాణంపై దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టుతో సరుకు రవాణా వేగవంతమై, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని భావిస్తున్నారు. విజయవాడ-గూడూరు మధ్య మూడో లైన్ పనులు, నాలుగో లైన్ సర్వే పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.