కామారెడ్డి జిల్లా : రూ.50 వేలు లంచం డిమాండ్ - ఏసీబీ వలకు చిక్కిన తహసీల్దార్

కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డి పేట మండల తహసీల్దార్‌ ఏసీబీ వలకు చిక్కాడు. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. కేసు నమోదు కాగా దర్యాప్తు కొనసాగుతోంది.

కామారెడ్డి జిల్లా : రూ.50 వేలు లంచం డిమాండ్ - ఏసీబీ వలకు చిక్కిన తహసీల్దార్
కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డి పేట మండల తహసీల్దార్‌ ఏసీబీ వలకు చిక్కాడు. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. కేసు నమోదు కాగా దర్యాప్తు కొనసాగుతోంది.