చీటీల పేరిట రూ.రెండున్నర కోట్లకు టోకరా..!

నూజివీడుకు చెందిన సిరిగిరి వెంకటేశ్వరరావు(మోషే) కుల సంఘాన్ని అడ్డు పెట్టుకుని చీటీల పేరుతో తమను మోసం చేశాడంటూ పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

చీటీల పేరిట రూ.రెండున్నర కోట్లకు టోకరా..!
నూజివీడుకు చెందిన సిరిగిరి వెంకటేశ్వరరావు(మోషే) కుల సంఘాన్ని అడ్డు పెట్టుకుని చీటీల పేరుతో తమను మోసం చేశాడంటూ పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు.