‘పేట కోదండరామాలయంలో ఉత్సవ విగ్రహాలు చోరీ

స్థానిక దుర్గానగర్‌లోని కోదండ రామాలయంలో సోమవారం రాత్రి దొంగలు చొరబడ్డారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలతోపాటు హుండీని అపహరించుకుపోయారు. ఇందుకు సంబంధించి పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు వివరాలిలా వున్నాయి.

‘పేట కోదండరామాలయంలో  ఉత్సవ విగ్రహాలు చోరీ
స్థానిక దుర్గానగర్‌లోని కోదండ రామాలయంలో సోమవారం రాత్రి దొంగలు చొరబడ్డారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలతోపాటు హుండీని అపహరించుకుపోయారు. ఇందుకు సంబంధించి పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు వివరాలిలా వున్నాయి.