వైసీపీ ప్రభుత్వంలో రూ.వేల కోట్లు దుర్వినియోగం

వైసీపీ ప్రభు త్వంలో అప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డి తన పిచ్చి చేష్టల తో పట్టాదారు పాసు పుస్తకాలపై తన బొమ్మ వేసుకుని దానిని కరపత్రంగా తయారు చేసి రైతులను అవమాన పరిచారని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈ ఆర్‌) విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వంలో రూ.వేల కోట్లు దుర్వినియోగం
వైసీపీ ప్రభు త్వంలో అప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డి తన పిచ్చి చేష్టల తో పట్టాదారు పాసు పుస్తకాలపై తన బొమ్మ వేసుకుని దానిని కరపత్రంగా తయారు చేసి రైతులను అవమాన పరిచారని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈ ఆర్‌) విమర్శించారు.