బీఆర్ఎస్ అతి తెలివితోనే రాష్ట్రానికి తీరని నష్టం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ అతి తెలివితోనే రాష్ట్రానికి తీరని నష్టం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కృష్ణా, గోదావరి జలాల విషయంలో ‘తెలివి ఎక్కువ.. పని తక్కువ’ అన్నట్లుగా వ్యవహరించి తెలంగాణకు తీరని నష్టం చేశారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కృష్ణా, గోదావరి జలాల విషయంలో ‘తెలివి ఎక్కువ.. పని తక్కువ’ అన్నట్లుగా వ్యవహరించి తెలంగాణకు తీరని నష్టం చేశారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.