రబీలో సాగు చేసిన శనగ పంటపై పచ్చపురుగు దాడిచేస్తోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీ సీజన్లొ మండలంలోని ఓర్వకల్లు, హుశేనాపురం, గుట్టపాడు, ఎన్.కొంతల పాడు, నన్నూరు, ఉయ్యాలవాడ, లొద్దిపల్లె, కన్న మడకల, పూడిచెర్ల, తిప్పాయపల్లె తదితర గ్రామాల్లో దాదాపు 7వేల ఎకరాల్లో శనగ సాగు చేశారు.
రబీలో సాగు చేసిన శనగ పంటపై పచ్చపురుగు దాడిచేస్తోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీ సీజన్లొ మండలంలోని ఓర్వకల్లు, హుశేనాపురం, గుట్టపాడు, ఎన్.కొంతల పాడు, నన్నూరు, ఉయ్యాలవాడ, లొద్దిపల్లె, కన్న మడకల, పూడిచెర్ల, తిప్పాయపల్లె తదితర గ్రామాల్లో దాదాపు 7వేల ఎకరాల్లో శనగ సాగు చేశారు.