బొగ్గుల పొయ్యిపై తందూరీ చేస్తే రూ.5వేలు ఫైన్.. ఢిల్లీలో కొత్త ఎయిర్ పొల్యూషన్ రూల్స్..

దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్య సమస్య పట్టి పీడిస్తోంది. అక్కడి ప్రభుత్వం దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. రోజురోజుకూ తగ్గుతున్న గాలి నాణ్యతతో బతకటం కష్టంగా మారిపోయిందని నగరవాసులు ఆందోళనలు పెంచుతున్న వేళ సీఎం రేఖా గుప్తా కొత్త రూల్స్ ప్రవేశపెట్టారు.

బొగ్గుల పొయ్యిపై తందూరీ చేస్తే రూ.5వేలు ఫైన్.. ఢిల్లీలో కొత్త ఎయిర్ పొల్యూషన్ రూల్స్..
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్య సమస్య పట్టి పీడిస్తోంది. అక్కడి ప్రభుత్వం దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. రోజురోజుకూ తగ్గుతున్న గాలి నాణ్యతతో బతకటం కష్టంగా మారిపోయిందని నగరవాసులు ఆందోళనలు పెంచుతున్న వేళ సీఎం రేఖా గుప్తా కొత్త రూల్స్ ప్రవేశపెట్టారు.