మెట్రో భూములు కాజేసే కుట్ర : బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద
మెట్రో భూములు కాజేసే కుట్ర : బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద
సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ రంగానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని బీఆర్ఎస్ఎల్పీ విప్ కేపీ వివేకానంద అన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో 3 వేల ఎకరాలు, హెచ్సీయూ భూములు, హిల్ట్ పాలసీ, టీడీఆర్ పేరుతో భూములు కొల్లగొడుతున్నారని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ రంగానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని బీఆర్ఎస్ఎల్పీ విప్ కేపీ వివేకానంద అన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో 3 వేల ఎకరాలు, హెచ్సీయూ భూములు, హిల్ట్ పాలసీ, టీడీఆర్ పేరుతో భూములు కొల్లగొడుతున్నారని ఆరోపించారు.