మున్సి పల్ ఎలక్షన్ల కోసం పీసీసీ మానిటరింగ్ కమిటీ : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
మున్సి పల్ ఎలక్షన్ల కోసం పీసీసీ మానిటరింగ్ కమిటీ : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
మున్సిపల్ ఎన్నికల మానిటరింగ్ కోసం పీసీసీ కమిటీని నియమించింది. పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాలతో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మానిటరింగ్ కమిటీని నియమిస్తూ శనివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
మున్సిపల్ ఎన్నికల మానిటరింగ్ కోసం పీసీసీ కమిటీని నియమించింది. పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాలతో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మానిటరింగ్ కమిటీని నియమిస్తూ శనివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.