రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు - ఈనెల 9 వరకు రైతులకు పంపిణీ
రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు - ఈనెల 9 వరకు రైతులకు పంపిణీ
ఏపీలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రారంభమైంది. అధికారిక చిహ్నంతో కూడిన 22 లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నారు. గ్రామసభల ద్వారా వీటిని రైతులకు అందజేస్తున్నారు. భూముల రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో మాత్రమే వీటిని పంపిణీ చేస్తున్నారు.
ఏపీలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రారంభమైంది. అధికారిక చిహ్నంతో కూడిన 22 లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నారు. గ్రామసభల ద్వారా వీటిని రైతులకు అందజేస్తున్నారు. భూముల రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో మాత్రమే వీటిని పంపిణీ చేస్తున్నారు.