భాస్కర్, కోటేశ్వర రావు ప్రధాన పాత్రల్లో మణికంఠ రాజేంద్ర బాబు దర్శకత్వంలో అప్పినపల్లి భాస్కరాచారి నిర్మిస్తున్న చిత్రం ‘విధాత’. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది
భాస్కర్, కోటేశ్వర రావు ప్రధాన పాత్రల్లో మణికంఠ రాజేంద్ర బాబు దర్శకత్వంలో అప్పినపల్లి భాస్కరాచారి నిర్మిస్తున్న చిత్రం ‘విధాత’. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది