వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్, బీజేపీ భూస్థాపితం ; మహేశ్ గౌడ్
వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్, బీజేపీ భూస్థాపితం ; మహేశ్ గౌడ్
వచ్చే ఎన్నికలనాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ భూస్థాపితం కావడం ఖాయమని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ వ్యాఖ్యానించారు. మరో 15 ఏండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికలనాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ భూస్థాపితం కావడం ఖాయమని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ వ్యాఖ్యానించారు. మరో 15 ఏండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.