ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో రాణిదిహా గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా రీల్స్ చేసేందుకు రాప్తి నదికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నదిలో మునిగిపోయారు. వారిలో ఒక విద్యార్థి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో రాణిదిహా గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా రీల్స్ చేసేందుకు రాప్తి నదికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నదిలో మునిగిపోయారు. వారిలో ఒక విద్యార్థి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే..