వైసీపీ నీచ రాజకీయాలకు భయపడేది లేదు

వైసీపీ చేస్తున్న నీచమైన రాజకీయాలకు భయపడేదిలేదని రాష్ట్ర మాలకార్పోరేషన్‌ చైర్మన్‌, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్‌కుమార్‌, జనసేన పార్టీ సమన్వకర్త కందుకూరి బాబు స్పష్టం చేశారు.

వైసీపీ నీచ రాజకీయాలకు భయపడేది లేదు
వైసీపీ చేస్తున్న నీచమైన రాజకీయాలకు భయపడేదిలేదని రాష్ట్ర మాలకార్పోరేషన్‌ చైర్మన్‌, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్‌కుమార్‌, జనసేన పార్టీ సమన్వకర్త కందుకూరి బాబు స్పష్టం చేశారు.