సోమనాథ్‌లో ప్రధాని శౌర్య యాత్ర.. మోదీకి 108 గుర్రాలతో కాన్వాయ్‌

సోమనాథ్ ఆలయ రక్షణలో అమరులైన వీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించిన శౌర్య యాత్రలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. 108 గుర్రాలు, సాంస్కృతిక ప్రదర్శనల మధ్య జరిగిన ఈ యాత్ర భారతీయ నాగరికత, స్వాభిమానానికి ప్రతీకగా నిలిచింది. ఈ పర్యటనలో భాగంగానే రాజ్‌కోట్‌లో వైబ్రెంట్ గుజరాత్ సదస్సును.. గాంధీనగర్‌లో మెట్రో రైలు సేవలను ప్రధాని ప్రారంభించనున్నారు.

సోమనాథ్‌లో ప్రధాని శౌర్య యాత్ర.. మోదీకి 108 గుర్రాలతో కాన్వాయ్‌
సోమనాథ్ ఆలయ రక్షణలో అమరులైన వీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించిన శౌర్య యాత్రలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. 108 గుర్రాలు, సాంస్కృతిక ప్రదర్శనల మధ్య జరిగిన ఈ యాత్ర భారతీయ నాగరికత, స్వాభిమానానికి ప్రతీకగా నిలిచింది. ఈ పర్యటనలో భాగంగానే రాజ్‌కోట్‌లో వైబ్రెంట్ గుజరాత్ సదస్సును.. గాంధీనగర్‌లో మెట్రో రైలు సేవలను ప్రధాని ప్రారంభించనున్నారు.