సరస్వతి జిల్లాగా పాలమూరు రూపుదిద్దుకుంటోంది : డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్
సరస్వతి జిల్లాగా పాలమూరు రూపుదిద్దుకుంటోంది : డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్
పాలమూరు జిల్లా త్వరలో సరస్వతి జిల్లాగా మారబోతోందని మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఆయన ఇంటి నుంచి పార్టీ శ్రేణులతో కలిసిపార్టీ జిల్లా ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
పాలమూరు జిల్లా త్వరలో సరస్వతి జిల్లాగా మారబోతోందని మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఆయన ఇంటి నుంచి పార్టీ శ్రేణులతో కలిసిపార్టీ జిల్లా ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.