అనారోగ్యంతో డీఎస్‌జీ పొన్నారావు మృతి

కేంద్ర ప్రభుత్వం తరఫున ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించేందుకు 2024లో డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌(డీఎస్‌జీ)గా నియమితులైన పసల పొన్నారావు(47) సోమవారం అనారోగ్యంతో మరణించారు.

అనారోగ్యంతో డీఎస్‌జీ పొన్నారావు మృతి
కేంద్ర ప్రభుత్వం తరఫున ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించేందుకు 2024లో డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌(డీఎస్‌జీ)గా నియమితులైన పసల పొన్నారావు(47) సోమవారం అనారోగ్యంతో మరణించారు.