డ్రైవర్‌ నిర్లక్ష్యం.. కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు! 40 మంది విద్యార్ధులకు తీవ్ర గాయాలు

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేశ్‌పాడు వద్ద 60 మంది విద్యార్ధులతో స్కూల్‌ నుంచి ఇళ్లకు వెళ్తుండగా స్కూల్ బస్సు అదుపుతప్పి కాల్వలో బోల్తా పడింది. వేంసూరు మండలం మొద్దులగూడెంలోని వివేకానందా విద్యాలయం నుంచి సుమారు వంద మంది విద్యార్థులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది..

డ్రైవర్‌ నిర్లక్ష్యం.. కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు! 40 మంది విద్యార్ధులకు తీవ్ర గాయాలు
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేశ్‌పాడు వద్ద 60 మంది విద్యార్ధులతో స్కూల్‌ నుంచి ఇళ్లకు వెళ్తుండగా స్కూల్ బస్సు అదుపుతప్పి కాల్వలో బోల్తా పడింది. వేంసూరు మండలం మొద్దులగూడెంలోని వివేకానందా విద్యాలయం నుంచి సుమారు వంద మంది విద్యార్థులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది..