పిట్లం అయ్యప్ప ఆలయంలో రక్తదాన శిబిరం

అయ్యప్ప సేవా సమితి, రెడ్​క్రాస్​ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం పిట్లం అయ్యప్ప ఆలయంలో రక్తదాన శిబిరం నిర్వహించగా 48 మంది రక్తదానం చేశారు. పిట్లం సర్పంచ్ కుమ్మరి శేఖర్ రక్తదానం చేశారు.

పిట్లం అయ్యప్ప ఆలయంలో రక్తదాన శిబిరం
అయ్యప్ప సేవా సమితి, రెడ్​క్రాస్​ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం పిట్లం అయ్యప్ప ఆలయంలో రక్తదాన శిబిరం నిర్వహించగా 48 మంది రక్తదానం చేశారు. పిట్లం సర్పంచ్ కుమ్మరి శేఖర్ రక్తదానం చేశారు.