భ‌క్తుల కోసం తిరుపతిలో 20 ఎకరాల్లో టౌన్‌షిప్.. కొండగట్టులో వసతి సముదాయం : టీటీడీ కీలక నిర్ణయాలు

20 ఎకరాల్లో భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టులో వసతి సముదాయాన్ని ఏర్పాటు చేయనుంది.

భ‌క్తుల కోసం తిరుపతిలో 20 ఎకరాల్లో టౌన్‌షిప్.. కొండగట్టులో వసతి సముదాయం : టీటీడీ కీలక నిర్ణయాలు
20 ఎకరాల్లో భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టులో వసతి సముదాయాన్ని ఏర్పాటు చేయనుంది.