ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సూచనతో నగరంలోని మినీస్టేడియం అభివృద్ధికి రూ.2.37 కోట్లుకేటాయించినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ రవినాయుడు తెలిపారు. బుధవారం ఒంగోలు వచ్చిన ఆయన మినీ స్టేడియంను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సూచనతో నగరంలోని మినీస్టేడియం అభివృద్ధికి రూ.2.37 కోట్లుకేటాయించినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ రవినాయుడు తెలిపారు. బుధవారం ఒంగోలు వచ్చిన ఆయన మినీ స్టేడియంను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.