రైతును రాజును చేసింది కాంగ్రెస్.. సంకెళ్లేసింది బీఆర్ఎస్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
రైతును రాజును చేసింది కాంగ్రెస్.. సంకెళ్లేసింది బీఆర్ఎస్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
‘‘మాది రైతును రాజును చేసే ప్రభుత్వమైతే.. బీఆర్ఎస్ది రైతులకు సంకెళ్లేసి జైలుకు పంపిన సర్కారు” అని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఆదివారం కూసుమంచి హైస్కూల్, తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామాల్లో ప్రజాదర్బార్నిర్వహించారు.
‘‘మాది రైతును రాజును చేసే ప్రభుత్వమైతే.. బీఆర్ఎస్ది రైతులకు సంకెళ్లేసి జైలుకు పంపిన సర్కారు” అని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఆదివారం కూసుమంచి హైస్కూల్, తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామాల్లో ప్రజాదర్బార్నిర్వహించారు.