రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు

జిల్లాలోని రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమచేశాయి. ఒక్కో రైతుకు రూ.7వేలు చొప్పున మొత్తం 1,78,385 మంది ఖాతాల్లో రూ.117.61 కోట్లు జమయ్యాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి అన్నదాత సుఖీభవ కింద రూ.5వేలు చొప్పున మొదటి విడతలో రూ.89.19 కోట్లు, పీఎం కిసాన్‌ కింద రూ.2 వేలు చొప్పున 23వ విడతలో 1,42,109 మందికి రూ.28.42 కోట్లు విడుదలయ్యాయి.

రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు
జిల్లాలోని రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమచేశాయి. ఒక్కో రైతుకు రూ.7వేలు చొప్పున మొత్తం 1,78,385 మంది ఖాతాల్లో రూ.117.61 కోట్లు జమయ్యాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి అన్నదాత సుఖీభవ కింద రూ.5వేలు చొప్పున మొదటి విడతలో రూ.89.19 కోట్లు, పీఎం కిసాన్‌ కింద రూ.2 వేలు చొప్పున 23వ విడతలో 1,42,109 మందికి రూ.28.42 కోట్లు విడుదలయ్యాయి.