Andhra Pradesh: ఒక్క మెసేజ్.. 45 బైకులు.. దొంగ సామ్రాజ్యాన్ని బయటపెట్టిన ఈ-చలాన్..
Andhra Pradesh: ఒక్క మెసేజ్.. 45 బైకులు.. దొంగ సామ్రాజ్యాన్ని బయటపెట్టిన ఈ-చలాన్..
ఒక ఈ చలాన్ మెసేజ్ ద్వారా కర్నూలు పోలీసులు భారీ బైక్ దొంగల ముఠాను ఛేదించారు. పోతుల జాన్ అనే దొంగ 45 బైక్లను చోరీ చేసి అమ్మాడు. దొంగిలించిన బైక్పై పడిన ఈ చలాన్తో అతడి గుట్టు రట్టు అయ్యింది. పోలీసులు జాన్ను అరెస్టు చేసి, 45 దొంగిలించిన బైకులను స్వాధీనం చేసుకున్నారు.
ఒక ఈ చలాన్ మెసేజ్ ద్వారా కర్నూలు పోలీసులు భారీ బైక్ దొంగల ముఠాను ఛేదించారు. పోతుల జాన్ అనే దొంగ 45 బైక్లను చోరీ చేసి అమ్మాడు. దొంగిలించిన బైక్పై పడిన ఈ చలాన్తో అతడి గుట్టు రట్టు అయ్యింది. పోలీసులు జాన్ను అరెస్టు చేసి, 45 దొంగిలించిన బైకులను స్వాధీనం చేసుకున్నారు.