DGP Shivadher Reddy: తగ్గిన నేరాలు.. పెరిగిన రోడ్డు ప్రమాదాలు

రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలు 2.33 శాతం తగ్గాయని డీజీపీ శివధర్‌రెడ్డి చెప్పారు. శాంతిభద్రతల పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు.

DGP Shivadher Reddy: తగ్గిన నేరాలు.. పెరిగిన రోడ్డు ప్రమాదాలు
రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలు 2.33 శాతం తగ్గాయని డీజీపీ శివధర్‌రెడ్డి చెప్పారు. శాంతిభద్రతల పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు.