kumaram bheem asifabad- అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలి
kumaram bheem asifabad- అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలి
అధికారులు అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని నీతి ఆయోగ్ ప్రత్యేకాధికారి రజిత్కుమార్ సైని అన్నారు. తిర్యాణి మండ లంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయబద్ధంగా మహిళలు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి కుమరం భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు
అధికారులు అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని నీతి ఆయోగ్ ప్రత్యేకాధికారి రజిత్కుమార్ సైని అన్నారు. తిర్యాణి మండ లంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయబద్ధంగా మహిళలు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి కుమరం భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు