భారతీయులు బొద్దింకల లాంటివారు.. రైళ్లలో జనరల్ బోగీ ప్రయాణాలపై నెటిజన్ వివాదాస్పద వ్యాఖ్యలు

భారత రైల్వే ప్రయాణాలపై ఓ విదేశీ నెటిజన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. భారతీయులు బొద్దింకల లాంటివారు అంటూ ఆ నెటిజన్.. కామెంట్ చేయడం తీవ్ర దుమారానికి కారణం అవుతోంది. రైలు ఎక్కేందుకు ఒక ప్రయాణికుడు ప్రాణాలకు తెగించి చేసిన ప్రయత్నానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆ విదేశీ నెటిజన్ అవమానకర వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. దేశ ఆర్థికాభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో సామాన్యుల రవాణా కష్టాలు, భద్రత శూన్యమని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

భారతీయులు బొద్దింకల లాంటివారు.. రైళ్లలో జనరల్ బోగీ ప్రయాణాలపై నెటిజన్ వివాదాస్పద వ్యాఖ్యలు
భారత రైల్వే ప్రయాణాలపై ఓ విదేశీ నెటిజన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. భారతీయులు బొద్దింకల లాంటివారు అంటూ ఆ నెటిజన్.. కామెంట్ చేయడం తీవ్ర దుమారానికి కారణం అవుతోంది. రైలు ఎక్కేందుకు ఒక ప్రయాణికుడు ప్రాణాలకు తెగించి చేసిన ప్రయత్నానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆ విదేశీ నెటిజన్ అవమానకర వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. దేశ ఆర్థికాభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో సామాన్యుల రవాణా కష్టాలు, భద్రత శూన్యమని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.