మహిళలను బ్లాక్ మొయిల్.. రూ.1.30 కోట్లు మోసం చేసిన వ్యక్తి.. రిమాండ్కు తరలించిన ఫిలింనగర్ పోలీసులు
మహిళలను బ్లాక్ మొయిల్.. రూ.1.30 కోట్లు మోసం చేసిన వ్యక్తి.. రిమాండ్కు తరలించిన ఫిలింనగర్ పోలీసులు
మహిళలను ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ మోసం చేసే కేటుగాడిని పోలీసులు పట్టుకున్నారు. ఫిలిం నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రానా ప్రతాప్ అనే వ్యక్తి పబ్స్కు వెళ్లే అమ్మాయిలను టార్గెట్ చేసేవాడు
మహిళలను ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ మోసం చేసే కేటుగాడిని పోలీసులు పట్టుకున్నారు. ఫిలిం నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రానా ప్రతాప్ అనే వ్యక్తి పబ్స్కు వెళ్లే అమ్మాయిలను టార్గెట్ చేసేవాడు