Ritesh Pandey: ప్రశాంత్ కిషోర్ పార్టీకి భోజ్పురి గాయకుడు రితేష్ పాండే రాజీనామా
బాధ్యత కలిగిన భారతీయుడుగా తాను జన్ సురాజ్ పార్టీలో చేరానని, పూర్తి నిజాయితీతో ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొన్నానని, పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ చింతించడం లేదని పాండే తెలిపారు.