Telangana: ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. సచివాలయం వేదికగా కీలక ప్రకటన..
Telangana: ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. సచివాలయం వేదికగా కీలక ప్రకటన..
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అపరిష్కృతంగా ఉన్న డీఏ ఫైలుపై సంతకం చేయడంతో పాటు ఊహించని విధంగా కోటి రూపాయల ప్రమాద బీమాను ప్రకటించి ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అపరిష్కృతంగా ఉన్న డీఏ ఫైలుపై సంతకం చేయడంతో పాటు ఊహించని విధంగా కోటి రూపాయల ప్రమాద బీమాను ప్రకటించి ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.