Tirumala: తిరుమల పవిత్రతను దెబ్బతీసే కుట్ర.. ఇద్దరు అరెస్ట్

తిరుమలలోని కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద మద్యం బాటిళ్ల కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో వైసీపీ నేతలతోపాటు ఆ పార్టీకి చెందిన మీడియా ప్రతినిధులు కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని పోలీసులు వివరించారు.

Tirumala: తిరుమల పవిత్రతను దెబ్బతీసే కుట్ర.. ఇద్దరు అరెస్ట్
తిరుమలలోని కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద మద్యం బాటిళ్ల కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో వైసీపీ నేతలతోపాటు ఆ పార్టీకి చెందిన మీడియా ప్రతినిధులు కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని పోలీసులు వివరించారు.