Udaan Yatri Cafe In Gannavaram Airport: యాత్రీ కెఫేను ప్రారంభించిన కేంద్ర మంత్రి

దేశంలో ప్రస్తుతం 160 విమానాశ్రయాలు ఉన్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇన్ని విమానాశ్రయాలు ఉండడం వల్ల.. చిన్న పట్టణాలకు కూడా ఎయిర్ కనెక్టివిటీ ఇవ్వగలిగామని చెప్పారు. పట్టణాలకు సైతం ఎయిర్ కనెక్టివిటీ ఇవ్వడం వల్ల సామాన్యులు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Udaan Yatri Cafe In Gannavaram Airport: యాత్రీ కెఫేను ప్రారంభించిన కేంద్ర మంత్రి
దేశంలో ప్రస్తుతం 160 విమానాశ్రయాలు ఉన్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇన్ని విమానాశ్రయాలు ఉండడం వల్ల.. చిన్న పట్టణాలకు కూడా ఎయిర్ కనెక్టివిటీ ఇవ్వగలిగామని చెప్పారు. పట్టణాలకు సైతం ఎయిర్ కనెక్టివిటీ ఇవ్వడం వల్ల సామాన్యులు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.