అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.. ముమ్మరంగా ఏర్పాట్లు

అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు పది ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నారు. మరో పది ఎకరాల్లో పార్కింగ్ స్థలం సిద్ధం చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు, 500 మంది ప్రముఖులు సహా వేలాది మంది ప్రజలు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.

అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.. ముమ్మరంగా ఏర్పాట్లు
అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు పది ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నారు. మరో పది ఎకరాల్లో పార్కింగ్ స్థలం సిద్ధం చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు, 500 మంది ప్రముఖులు సహా వేలాది మంది ప్రజలు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.