ఆదిలాబాద్ లో ప్రశాంతంగా బంద్..రంగు మారిన సోయా కొనుగోలు చేయాలని డిమాండ్

రంగు మారిన సోయా కొనుగోలు చేయాలని డిమాండ్​ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్​ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్​ ప్రశాంతంగా జరిగింది. బస్​ డిపో ఎదుట మాజీ మంత్రి, బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పార్టీ నాయకులతో కలిసి బైఠాయించగా, పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఆదిలాబాద్ లో ప్రశాంతంగా బంద్..రంగు మారిన సోయా కొనుగోలు చేయాలని డిమాండ్
రంగు మారిన సోయా కొనుగోలు చేయాలని డిమాండ్​ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్​ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్​ ప్రశాంతంగా జరిగింది. బస్​ డిపో ఎదుట మాజీ మంత్రి, బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పార్టీ నాయకులతో కలిసి బైఠాయించగా, పోలీసులు అరెస్ట్​ చేశారు.