Ananthapuram News: తప్పు నాదే.. సారీ.. విద్యార్థినులకు కేఎస్ఎన్‌ పీడీ బుజ్జగింపులు

సారీ.. తప్పు నాదే.. అంటూ కేఎస్ఎన్‌ డిగ్రీ కళాశాల పీడీ శ్రీనివాస్‌ విద్యార్థినులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. విచారణలో ఏమీ మాట్లాడొద్దు’ అంటూ ఆయన విద్యార్థినులను కోరుతున్నారు. ఈ వ్యవహారాని సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Ananthapuram News: తప్పు నాదే.. సారీ..  విద్యార్థినులకు కేఎస్ఎన్‌ పీడీ బుజ్జగింపులు
సారీ.. తప్పు నాదే.. అంటూ కేఎస్ఎన్‌ డిగ్రీ కళాశాల పీడీ శ్రీనివాస్‌ విద్యార్థినులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. విచారణలో ఏమీ మాట్లాడొద్దు’ అంటూ ఆయన విద్యార్థినులను కోరుతున్నారు. ఈ వ్యవహారాని సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.