దర్గా దగ్గర దీపం వెలిగించొచ్చు.. ఆ స్థలం ఆలయానిదే.. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు..

మధురైలోని తిరుపరకుండ్రం కొండపై ఉన్న దర్గా సమీపంలో దీపం (దీపథూన్) వెలిగించే విషయంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అక్కడ దీపం వెలిగించడానికి అనుమతిస్తూ గతంలో ఒక జడ్జి ఇచ్చిన తీర్పును, ఇప్పుడు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ సమర్థించింది. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

దర్గా దగ్గర దీపం వెలిగించొచ్చు.. ఆ స్థలం ఆలయానిదే.. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు..
మధురైలోని తిరుపరకుండ్రం కొండపై ఉన్న దర్గా సమీపంలో దీపం (దీపథూన్) వెలిగించే విషయంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అక్కడ దీపం వెలిగించడానికి అనుమతిస్తూ గతంలో ఒక జడ్జి ఇచ్చిన తీర్పును, ఇప్పుడు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ సమర్థించింది. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.