నైజాం కాలం నుంచి ఉమ్మర్ ఖాన్ అనే వ్యక్తికి వారసత్వంగా వచ్చిన వందల ఎకరాలను వదిలి హైదరాబాద్ లో స్థిరపడగా ప్రభుత్వం ఆ భూములను ఆధీనంలోకి తీసుకుంది. ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రాంచంద్రాపూర్ రెవెన్యూ పరిధిలోని ఉమ్మర్ ఖాన్ భూములను స్థానిక రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు.
నైజాం కాలం నుంచి ఉమ్మర్ ఖాన్ అనే వ్యక్తికి వారసత్వంగా వచ్చిన వందల ఎకరాలను వదిలి హైదరాబాద్ లో స్థిరపడగా ప్రభుత్వం ఆ భూములను ఆధీనంలోకి తీసుకుంది. ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రాంచంద్రాపూర్ రెవెన్యూ పరిధిలోని ఉమ్మర్ ఖాన్ భూములను స్థానిక రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు.