ఎంజీఎం సమస్యలపై దృష్టి పెట్టాలి : ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి

వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రిపై ప్రభుత్వం దృష్టి సారించాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి కోరారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఎంజీఎం ఆస్పత్రి ఉత్తర తెలంగాణకి పెద్ద దిక్కు అని వరంగల్​ ఉమ్మడి జిల్లాతో పాటు ఛత్తీస్​గడ్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ లాంటి ప్రాంతాల నుంచి పేషెంట్లు వస్తుంటారని అన్నారు.

ఎంజీఎం సమస్యలపై దృష్టి పెట్టాలి : ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి
వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రిపై ప్రభుత్వం దృష్టి సారించాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి కోరారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఎంజీఎం ఆస్పత్రి ఉత్తర తెలంగాణకి పెద్ద దిక్కు అని వరంగల్​ ఉమ్మడి జిల్లాతో పాటు ఛత్తీస్​గడ్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ లాంటి ప్రాంతాల నుంచి పేషెంట్లు వస్తుంటారని అన్నారు.