ఐదు నెలలుగా చదువుకు దూరం

మండలంలోని అగ్రహారం ఎంపీపీ పాఠశాల విద్యార్థులు ఐదు నెలలుగా విద్యకు దూరమయ్యారు. పాఠశాలకు ఉపాధ్యాయిని రాకపోవడం, విద్యాశాఖాధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది.

ఐదు నెలలుగా చదువుకు దూరం
మండలంలోని అగ్రహారం ఎంపీపీ పాఠశాల విద్యార్థులు ఐదు నెలలుగా విద్యకు దూరమయ్యారు. పాఠశాలకు ఉపాధ్యాయిని రాకపోవడం, విద్యాశాఖాధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది.