స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహంలో వుంటున్న బాలికలకు కోతుల బెడద నుంచి పూర్తి రక్షణ కల్పిస్తామని, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని ఎంఈఓ లింగమూర్తి, ఎస్ఐ ఎంరఘువర్మ భరోసా ఇచ్చారు. హాస్టల్లోకి అర్ధరాత్రిపూట కుక్కలు, కోతులు యథేచ్ఛగా వచ్చి, బాలికలపై దాడి చేస్తుండడంతో ‘నిన్న కుక్కలు.. నేడు కోతులు’ అన్న శీర్షికతో మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది.
స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహంలో వుంటున్న బాలికలకు కోతుల బెడద నుంచి పూర్తి రక్షణ కల్పిస్తామని, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని ఎంఈఓ లింగమూర్తి, ఎస్ఐ ఎంరఘువర్మ భరోసా ఇచ్చారు. హాస్టల్లోకి అర్ధరాత్రిపూట కుక్కలు, కోతులు యథేచ్ఛగా వచ్చి, బాలికలపై దాడి చేస్తుండడంతో ‘నిన్న కుక్కలు.. నేడు కోతులు’ అన్న శీర్షికతో మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది.