చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

తాటి చెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మి కుడు వనుము పాపయ్య(42) మృతిచెందిన ఘటన మండలంలోని బొడ్డవలస మధుర గ్రామం వెల్లంపేటలో మంగళవారం చోటుచేసుకుంది.

చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి
తాటి చెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మి కుడు వనుము పాపయ్య(42) మృతిచెందిన ఘటన మండలంలోని బొడ్డవలస మధుర గ్రామం వెల్లంపేటలో మంగళవారం చోటుచేసుకుంది.