తిరుమల : రికార్డు స్థాయిలో వైకుంఠద్వార దర్శనాలు - 10 రోజుల్లో రూ.41 కోట్ల హుండీ ఆదాయం…!

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాలు ముగిశాయి. పదిరోజుల పాటు వేడుకగా సాగిన ఉత్తర ద్వారా దర్శనాలు గురువారం అర్ధరాత్రితో పరిసమాప్తం అయ్యాయి. ఏకాంత సేవ అనంతరం వైకుంఠ ద్వార దర్శనం తలుపులు మూసివేశారు.

తిరుమల :  రికార్డు స్థాయిలో వైకుంఠద్వార దర్శనాలు - 10 రోజుల్లో రూ.41 కోట్ల హుండీ ఆదాయం…!
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాలు ముగిశాయి. పదిరోజుల పాటు వేడుకగా సాగిన ఉత్తర ద్వారా దర్శనాలు గురువారం అర్ధరాత్రితో పరిసమాప్తం అయ్యాయి. ఏకాంత సేవ అనంతరం వైకుంఠ ద్వార దర్శనం తలుపులు మూసివేశారు.