పానీపూరీ అమ్మే వ్యక్తికి అరుదైన గౌరవం.. మిస్ టీన్ తెలంగాణగా భద్రాచలం బిడ్డ

భద్రాచలంలో పానీపూరీ అమ్మే వ్యక్తి కుమార్తెకు అరుదైన గౌరవం లభించింది. ఈనెల19 నుంచి 21 వరకు జైపూర్​ పట్టణంలో జరిగిన ఫరెవర్​ మిస్​ టీన్​ ఇండియా పోటీల్లో భద్రాచలానికి చెందిన ప్రీతీ యాదవ్​ గ్రాండ్ ఫినాలేలో మిస్​ టీన్​ తెలంగాణ విజేతగా నిలిచింది.

పానీపూరీ అమ్మే వ్యక్తికి అరుదైన గౌరవం.. మిస్ టీన్ తెలంగాణగా భద్రాచలం బిడ్డ
భద్రాచలంలో పానీపూరీ అమ్మే వ్యక్తి కుమార్తెకు అరుదైన గౌరవం లభించింది. ఈనెల19 నుంచి 21 వరకు జైపూర్​ పట్టణంలో జరిగిన ఫరెవర్​ మిస్​ టీన్​ ఇండియా పోటీల్లో భద్రాచలానికి చెందిన ప్రీతీ యాదవ్​ గ్రాండ్ ఫినాలేలో మిస్​ టీన్​ తెలంగాణ విజేతగా నిలిచింది.