భారత్-అమెరికా బంధానికి కొత్త ఊపిరి.. త్వరలో ప్రధాని మోదీ, ట్రంప్ కీలక సమావేశం!
భారత్-అమెరికా బంధానికి కొత్త ఊపిరి.. త్వరలో ప్రధాని మోదీ, ట్రంప్ కీలక సమావేశం!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య త్వరలో జరగనున్న భేటీ అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. జూన్ 15 నుండి 17 వరకు ఫ్రాన్స్లోని ఎవియాన్లో జరగనున్న జీ-7 శిఖరాగ్ర సమావేశం ఈ ఇద్దరు ప్రపంచ నేతల కలయికకు వేదిక కానుంది. 2025 ఫిబ్రవరి తర్వాత ఈ నేతలు ముఖాముఖి కలుసుకోవడం ఇదే తొలిసారి.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య త్వరలో జరగనున్న భేటీ అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. జూన్ 15 నుండి 17 వరకు ఫ్రాన్స్లోని ఎవియాన్లో జరగనున్న జీ-7 శిఖరాగ్ర సమావేశం ఈ ఇద్దరు ప్రపంచ నేతల కలయికకు వేదిక కానుంది. 2025 ఫిబ్రవరి తర్వాత ఈ నేతలు ముఖాముఖి కలుసుకోవడం ఇదే తొలిసారి.