మంచిర్యాల జిల్లాలో 2500 మద్యం బాటిళ్లు దేశీదారు పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న దేశీదారు మద్యాన్ని పట్టుకున్నట్లు మంచిర్యల జిల్లా జైపూర్ సీఐ నవీన్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని నేషనల్ హైవేపై శుక్రవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా మహారాష్ట్రలోని చంద్రపూర్ నుంచి కారులో తరలిస్తున్న 2500 బాటిళ్ల(90ఎంఎల్)ను పట్టుకున్నట్లు తెలిపారు.

మంచిర్యాల జిల్లాలో 2500 మద్యం బాటిళ్లు దేశీదారు పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న దేశీదారు మద్యాన్ని పట్టుకున్నట్లు మంచిర్యల జిల్లా జైపూర్ సీఐ నవీన్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని నేషనల్ హైవేపై శుక్రవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా మహారాష్ట్రలోని చంద్రపూర్ నుంచి కారులో తరలిస్తున్న 2500 బాటిళ్ల(90ఎంఎల్)ను పట్టుకున్నట్లు తెలిపారు.